'డిడియఫ్' లో భారీ బహుమతులు గెలుచుకొన్న భారతీయులు

- June 14, 2015 , by Maagulf
'డిడియఫ్' లో భారీ బహుమతులు గెలుచుకొన్న భారతీయులు

ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ వారు ప్రకటించిన రెండు భారీ బహుమతులు లభించాయి.దుబాయ్‌లో ఉంటున్న బిజుకుమార్‌ రాజన్‌ అనే వ్యక్తి కొనుగోలు చేసిన దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ మిలియ నీర్‌ టిెక్కట్‌కు డ్రాలో బహుమతి లభించింది.దీంతో ఆయన లక్షాధికారి అయి పోయారు. లతా యానీ జార్జి అనే భారత సంతతి మహిళ ఇదే డ్రాలో అత్యాధునికమైన డ్యుకాటీ సూపర్‌ బైక్‌ను గెలుచుకున్నారు.1999 జూన్‌లో ప్రారంభించిన దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ మిలియనీర్‌ డ్రాలో ఇప్పటి దాకా మొత్తం 89 మంది భారతీయులు బహుమతులు గెలుచుకున్నారు.తాజాగా ఈ డ్రాలో గెలుపొంది లక్షాధికారి అయిపోయిన రాజన్‌ 2008 నుంచీ తన కుటుంబంతో సహా దుబాయ్‌లో నివసిస్తున్నారు.

 

సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com