ఒమన్ లో తెరవబడిన పర్యాటక ప్రదేశాలు
- July 14, 2022
మస్కట్: ఈద్ అల్ అధా సందర్భంగా మూసివేసిన పర్యాటక ప్రదేశాలను తిరిగి పునః ప్రారంభం చేయడం జరిగింది.దోఫార్ ప్రావిన్స్ లోని పర్యాటక ప్రాంతాలను సందర్శకుల కోసం ఈరోజు తెరిచినట్లు పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది.
పర్యాటకుల సందర్శన కోసం దొఫార్ ప్రావిన్స్ లో మూసేసిన పర్యాటక ప్రాంతాలను తెరవడం జరిగింది, అన్ని శాఖల సమ్వయంతో ఆయా ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటామని మంత్రిత్వ శాఖ కు చెందిన ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!