నడకతో క్యాన్సర్, డయాబెటిస్ను అధిగమించిన 82 ఏళ్ల ఎమిరాతీ
- July 18, 2022
యూఏఈ: రస్ అల్ ఖైమాలోని పర్వత ప్రాంతమైన వాడి అల్ ఖోర్లో నివసించే సేలం మొహమ్మద్ అల్ కాబీ(82) నడకతో క్యాన్సర్, మధుమేహాన్ని అధిగమించాడు. తాను తహజ్జుద్ ప్రార్థన తర్వాత రోజుకు 10 నుండి 12 కిలోమీటర్లు నడిచినట్లు అల్ కాబీ చెప్పారు. రోజూ మధ్యాహ్నం వేళల్లో పొలానికి వెళ్లి మగ్రిబ్ నమాజుకి ముందు ఇంటికి వచ్చేటప్పటికి గంటసేపు నడుస్తానని తెలిపాడు. తాను ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో బాధపడ్డానని తెలిపారు. తనకు చాలా కాలంగా వాకింగ్ అలవాటు ఉన్నదని, ప్రస్తుతం తన బరువు ప్రస్తుతం 49 కిలోగ్రాములుగా పేర్కొన్నాడు. రెగ్యులర్ భోజనం తీసుకుంటాను.. సమయానికి నీరు త్రాగుతూ ఉంటానని తెలిపారు. యువతీ యువకులు ఆరోగ్యంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా నడక, నీళ్లు తాగడం, నిత్యం భోజనం చేయడం వంటివి చేయమని అల్ కాబీ సలహా ఇచ్చారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ









