దుబాయ్ నుంచి కేరళ వెళ్లిన వ్యక్తికి మంకీపాక్స్
- July 18, 2022
కేరళ: యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్.. భారత్ లోనూ అలజడి సృష్టిస్తోంది. మన దేశంలోనూ మంకీపాక్స్ కేసులు నమోదవుతున్నాయి. మంకీపాక్స్ ముఖ్యంగా కేరళ రాష్ట్రాన్ని వణికిస్తోంది.ఇప్పటికే కేరళలో తొలి మంకీపాక్స్ నమోదు కాగా.. తాజాగా మరో మంకీపాక్స్ కేసును అధికారులు గుర్తించారు.
దుబాయ్ నుంచి కన్నూర్ కి వచ్చిన 31ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు అనుమానించగా.. తాజాగా వచ్చిన నివేదికలో అతడికి మంకీపాక్స్ నిర్ధారణ అయ్యింది.దీంతో రాష్ట్రంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య రెండుకి చేరింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!









