దుబాయ్ నుంచి కేరళ వెళ్లిన వ్యక్తికి మంకీపాక్స్

- July 18, 2022 , by Maagulf
దుబాయ్ నుంచి కేరళ వెళ్లిన వ్యక్తికి మంకీపాక్స్

కేరళ: యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్.. భారత్ లోనూ అలజడి సృష్టిస్తోంది. మన దేశంలోనూ మంకీపాక్స్ కేసులు నమోదవుతున్నాయి. మంకీపాక్స్ ముఖ్యంగా కేరళ రాష్ట్రాన్ని వణికిస్తోంది.ఇప్పటికే కేరళలో తొలి మంకీపాక్స్ నమోదు కాగా.. తాజాగా మరో మంకీపాక్స్ కేసును అధికారులు గుర్తించారు.

దుబాయ్ నుంచి కన్నూర్ కి వచ్చిన 31ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు అనుమానించగా.. తాజాగా వచ్చిన నివేదికలో అతడికి మంకీపాక్స్ నిర్ధారణ అయ్యింది.దీంతో రాష్ట్రంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య రెండుకి చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com