ఏపీ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్డీలు
- July 20, 2022
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు జడ్జీలు రానున్నారు. హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారుసు చేసింది. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో బుధవారం(జులై 20,2022) జరిగిన కొలీజియంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏడుగురు న్యాయాధికారులకు జడ్జిలుగా పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఏపీ హైకోర్టు జడ్జీల వివరాలు...
1.అడుసుమిల్లి వెంకట రవీంద్రబాబు
2.వక్కల గడ్డ రాధాకృష్ణ కృపాసాగర్
3.బండారు శ్యామ్సుందర్
4.ఊటుకూరు శ్రీనివాస్
5.బొప్పన వరాహలక్ష్మి నరసింహ
6.తల్లాప్రగడ మల్లిఖార్జునరావు
7.దుప్పల వెంకటరమణ
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







