జిలీబ్ ప్రాంతంలో తగ్గిన ప్రవాసుల సంఖ్య
- July 21, 2022
కువైట్: జిలీబ్ ప్రాంతంలో నివసించే వారి సంఖ్య తగ్గినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. డేటా ప్రకారం.. 2021 చివరి నాటికి జిలీబ్ లో నివసించే వారి సంఖ్య 271,000కి చేరుకుంది. 2019లో ఆ ప్రాంతంలో సుమారు 328,000 మంది ప్రజలు నివసించేవారు. 56,779 మంది వివిధ ప్రాంతాలకు మకాం మారినట్లు అధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. అధిక సంఖ్యలో ప్రవాసులు నివసించే రెండవ అత్యంత రద్దీ ప్రాంతంగా జిలీబ్ ఉండేది. రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించేవారు పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతంలో ఉంటున్నట్లు తేలడంతో.. ఈ ప్రాంతంలో భద్రతా తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రవాసులు వివిధ ప్రాంతాలకు మకాం మార్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







