గల్ఫ్ టీడీపీ కౌన్సిల్ అధ్యక్షుడిగా రావి రాధాకృష్ణ
- July 23, 2022
సౌదీ అరేబియా: తెలుగుదేశం పార్టీ (TDP) ఎన్నారై విభాగం గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఆంధ్ర ప్రదేశ్ లోని కోనసీమ జిల్లా మల్కిపురానికి చెందిన ప్రవాస పారిశ్రామికవేత్త, సౌదీ అరేబియా నివాసి రావి రాధాకృష్ణను నియమించారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 25 ఏళ్లుగా ఆయన టీడీపీ పటిష్ఠతకు పని చేస్తున్నారు.గల్ఫ్ దేశాల్లో టీడీపీ కమిటీల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.గత టీడీపీ ప్రభుత్వంలో ప్రవాసీయుల కోసం చంద్రబాబు ఏర్పాటు చేసిన ఏపీఎన్ఆర్టీని గల్ఫ్ దేశాల్లో విస్తరించడంలో రాధాకృష్ణ కీలకంగా వ్యవహించారు. శృంగవరపుపాడు గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడ స్వచ్ఛ నీటి కేంద్రం, డిజిటల్ క్లాస్ రూమ్ల ఏర్పాటు దేవాలయాల పునరుద్ధరణ వంటి పనులు చేశారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







