గల్ఫ్ టీడీపీ కౌన్సిల్ అధ్యక్షుడిగా రావి రాధాకృష్ణ
- July 23, 2022సౌదీ అరేబియా: తెలుగుదేశం పార్టీ (TDP) ఎన్నారై విభాగం గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఆంధ్ర ప్రదేశ్ లోని కోనసీమ జిల్లా మల్కిపురానికి చెందిన ప్రవాస పారిశ్రామికవేత్త, సౌదీ అరేబియా నివాసి రావి రాధాకృష్ణను నియమించారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 25 ఏళ్లుగా ఆయన టీడీపీ పటిష్ఠతకు పని చేస్తున్నారు.గల్ఫ్ దేశాల్లో టీడీపీ కమిటీల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.గత టీడీపీ ప్రభుత్వంలో ప్రవాసీయుల కోసం చంద్రబాబు ఏర్పాటు చేసిన ఏపీఎన్ఆర్టీని గల్ఫ్ దేశాల్లో విస్తరించడంలో రాధాకృష్ణ కీలకంగా వ్యవహించారు. శృంగవరపుపాడు గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడ స్వచ్ఛ నీటి కేంద్రం, డిజిటల్ క్లాస్ రూమ్ల ఏర్పాటు దేవాలయాల పునరుద్ధరణ వంటి పనులు చేశారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్