బొమ్మ గన్నుతో బెదిరించిన ఆఫ్రికన్లను అరెస్ట్ చేసిన పోలీసులు
- July 26, 2022
మనామా: దొంగతనం చేసే భాగంలో బొమ్మ గన్నుతో బెదిరించిన కేసులో ఇద్దరు ఆఫ్రికన్లు అనుమానితులుగా పోలీసులు తేల్చారు. ప్రస్తుతం హై కోర్టు లో విచారణ జరుగుతుంది.
బాధితుడి సమాచారం మేరకు సనద్ లోని ఏటియం దగ్గర క్యాష్ డ్రా చేసుకొని వస్తున్న తన నడుం మీద గన్ను పెట్టి తన సొమ్మును దొంగిలించారు అని తెలిపారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు దొంగతనంలో నిందితులు వాడిన వస్తువులను కనుగొని కోర్టులో దాఖలు చేశారు.అనుమానితులుగా ఉన్న ఇద్దరు అఫ్రికన్లను అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







