బొమ్మ గన్నుతో బెదిరించిన ఆఫ్రికన్లను అరెస్ట్ చేసిన పోలీసులు
- July 26, 2022
మనామా: దొంగతనం చేసే భాగంలో బొమ్మ గన్నుతో బెదిరించిన కేసులో ఇద్దరు ఆఫ్రికన్లు అనుమానితులుగా పోలీసులు తేల్చారు. ప్రస్తుతం హై కోర్టు లో విచారణ జరుగుతుంది.
బాధితుడి సమాచారం మేరకు సనద్ లోని ఏటియం దగ్గర క్యాష్ డ్రా చేసుకొని వస్తున్న తన నడుం మీద గన్ను పెట్టి తన సొమ్మును దొంగిలించారు అని తెలిపారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు దొంగతనంలో నిందితులు వాడిన వస్తువులను కనుగొని కోర్టులో దాఖలు చేశారు.అనుమానితులుగా ఉన్న ఇద్దరు అఫ్రికన్లను అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!