సౌదీ లో 3 కు చేరిన మంకీ పాక్స్ కేసులు
- July 26, 2022
రియాద్: దేశంలో మంకీ పాక్స్ బారిన పడిన వారి సంఖ్య 3 కు చేరినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
బాధితులు యూరోప్ నుండి ఇక్కడికి వచ్చిన వారని, జ్వరం మరియు ఇతరత్రా చర్మ వ్యాధుల లక్షణాలతో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు.
ఆరోగ్య మంత్రిత్వశాఖ ఉప మంత్రి డాక్టర్ అబ్దుల్లా అసిరి మాట్లాడుతూ మొదటి వ్యక్తి కోలుకున్నాడు అని ప్రకటించారు. బాధితులకు తమ దేశం అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తుంది అని ప్రకటించారు.
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







