సౌదీ లో 3 కు చేరిన మంకీ పాక్స్ కేసులు
- July 26, 2022
రియాద్: దేశంలో మంకీ పాక్స్ బారిన పడిన వారి సంఖ్య 3 కు చేరినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
బాధితులు యూరోప్ నుండి ఇక్కడికి వచ్చిన వారని, జ్వరం మరియు ఇతరత్రా చర్మ వ్యాధుల లక్షణాలతో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు.
ఆరోగ్య మంత్రిత్వశాఖ ఉప మంత్రి డాక్టర్ అబ్దుల్లా అసిరి మాట్లాడుతూ మొదటి వ్యక్తి కోలుకున్నాడు అని ప్రకటించారు. బాధితులకు తమ దేశం అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తుంది అని ప్రకటించారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







