సౌదీ లో 3 కు చేరిన మంకీ పాక్స్ కేసులు

- July 26, 2022 , by Maagulf
సౌదీ లో 3 కు చేరిన మంకీ పాక్స్ కేసులు

రియాద్: దేశంలో మంకీ పాక్స్ బారిన పడిన వారి సంఖ్య 3 కు చేరినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. 

బాధితులు యూరోప్ నుండి ఇక్కడికి వచ్చిన వారని, జ్వరం  మరియు ఇతరత్రా చర్మ వ్యాధుల లక్షణాలతో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు. 

ఆరోగ్య మంత్రిత్వశాఖ ఉప మంత్రి డాక్టర్ అబ్దుల్లా అసిరి మాట్లాడుతూ మొదటి వ్యక్తి కోలుకున్నాడు అని ప్రకటించారు. బాధితులకు  తమ దేశం అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తుంది అని ప్రకటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com