కరీంనగర్ లో మెగా జాబ్ మేళా
- July 26, 2022
కరీంనగర్: కరీంనగర్ లోని పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పద్మనాయక కల్యాణ మండపంలో ఈరోజు 70 కంపెనీలతో మెగా జాబ్ మేళా ముఖ్య అతిథులుగా మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు మెగా జాబ్ మేళాలో పెద్ద ఎత్తున 10వ తరగతి నుండి పీజీ వరకు గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ సిద్ధమవుతున్న విద్యార్థులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ కల్పించే వీలు కాదు కాబట్టి దేశంలో ప్రైవేట్ కంపెనీలు కల్పించే ఉద్యోగాలకు ప్రతి ఒక్కరూ సాధన చేసి ఉద్యోగాలను అందిపుచ్చుకోవాలని ఇంత మంచి కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టడం సంతోషంగా ఉందని ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సిపి సత్యనారాయణ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్నన్ నగర మీరు సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు.
--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి,కరీంనగర్)
తాజా వార్తలు
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!