తెలంగాణ వాసికి ఐఎల్ఓ వేదికపై అరుదైన అవకాశం
- July 27, 2022
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో ఈ నెల 28, 29 రెండు రోజుల పాటు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) నిర్వహిస్తున్న వలసల సదస్సులో జగిత్యాల జిల్లాకు చెందిన అంతర్జాతీయ వలసల నిపుణులు మంద భీంరెడ్డిని డిస్కసెంట్ (చర్చకుడు) గా ఆహ్వానించారు.తెలంగాణ కార్మిక శాఖ అదనపు కమీషనర్ డా.ఇ.గంగాధర్ కూడా ఈ సదస్సులో పాల్గొంటారు.
అంతర్జాతీయ వలసలు, ముఖ్యముగా భారత్ నుండి గల్ఫ్ దేశాలకు జరిగే కార్మిక వలసలపై ఈ సదస్సులో చర్చిస్తారు.విదేశీ వ్యవహారాలు, కార్మిక, నైపుణ్య మంత్రిత్వ శాఖల అధికారులు, అంతర్జాతీయ సంస్థల నిపుణులు పాల్గొంటారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







