పవిత్ర కాబాను చేరిన కొత్త కిస్వా
- July 30, 2022
మక్కా: గ్రాండ్ మస్జీదు, ప్రవక్త మస్జీదు వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ శనివారం తెల్లవారుజామున పవిత్ర కాబాను కొత్త కిస్వాతో అలంకరించింది. పవిత్ర కాబా కిస్వా కోసం కింగ్ అబ్దుల్ అజీజ్ కాంప్లెక్స్ నుండి ఎంపిక చేసిన బృందం కాబా కిస్వాను భక్తిశ్రద్ధలతో తీసుకొచ్చింది. పవిత్ర కాబా కిస్వా బెల్ట్ ముక్కల సంఖ్య 16 కాగా.. అదనంగా ఆరు ముక్కలు, బెల్ట్ దిగువన 12 దీపాలను అమర్చారు. పవిత్ర కాబా కిస్వా కోసం 850 కిలోల ముడి పట్టు, 120 కిలోల బంగారు తీగ, 100 వెండి తీగలను వినియోగించారు. కింగ్ అబ్దుల్ అజీజ్ కాంప్లెక్స్లో పవిత్ర కాబా కిస్వా కోసం సుమారు 200 మంది ప్రొఫెషనల్ కుట్టుపని కార్మికులు పనిచేశారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!