పవిత్ర కాబాను చేరిన కొత్త కిస్వా
- July 30, 2022
మక్కా: గ్రాండ్ మస్జీదు, ప్రవక్త మస్జీదు వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ శనివారం తెల్లవారుజామున పవిత్ర కాబాను కొత్త కిస్వాతో అలంకరించింది. పవిత్ర కాబా కిస్వా కోసం కింగ్ అబ్దుల్ అజీజ్ కాంప్లెక్స్ నుండి ఎంపిక చేసిన బృందం కాబా కిస్వాను భక్తిశ్రద్ధలతో తీసుకొచ్చింది. పవిత్ర కాబా కిస్వా బెల్ట్ ముక్కల సంఖ్య 16 కాగా.. అదనంగా ఆరు ముక్కలు, బెల్ట్ దిగువన 12 దీపాలను అమర్చారు. పవిత్ర కాబా కిస్వా కోసం 850 కిలోల ముడి పట్టు, 120 కిలోల బంగారు తీగ, 100 వెండి తీగలను వినియోగించారు. కింగ్ అబ్దుల్ అజీజ్ కాంప్లెక్స్లో పవిత్ర కాబా కిస్వా కోసం సుమారు 200 మంది ప్రొఫెషనల్ కుట్టుపని కార్మికులు పనిచేశారు.
తాజా వార్తలు
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా







