పవిత్ర కాబాను చేరిన కొత్త కిస్వా
- July 30, 2022
మక్కా: గ్రాండ్ మస్జీదు, ప్రవక్త మస్జీదు వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ శనివారం తెల్లవారుజామున పవిత్ర కాబాను కొత్త కిస్వాతో అలంకరించింది. పవిత్ర కాబా కిస్వా కోసం కింగ్ అబ్దుల్ అజీజ్ కాంప్లెక్స్ నుండి ఎంపిక చేసిన బృందం కాబా కిస్వాను భక్తిశ్రద్ధలతో తీసుకొచ్చింది. పవిత్ర కాబా కిస్వా బెల్ట్ ముక్కల సంఖ్య 16 కాగా.. అదనంగా ఆరు ముక్కలు, బెల్ట్ దిగువన 12 దీపాలను అమర్చారు. పవిత్ర కాబా కిస్వా కోసం 850 కిలోల ముడి పట్టు, 120 కిలోల బంగారు తీగ, 100 వెండి తీగలను వినియోగించారు. కింగ్ అబ్దుల్ అజీజ్ కాంప్లెక్స్లో పవిత్ర కాబా కిస్వా కోసం సుమారు 200 మంది ప్రొఫెషనల్ కుట్టుపని కార్మికులు పనిచేశారు.
తాజా వార్తలు
- ప్రమాదంలో గ్రామ సచివాలయాలు: పీపుల్స్ పల్స్ అధ్యయనంలో వ్యవస్థాగత వైఫల్యాలు బహిర్గతం
- అదనపు ఛార్జీలపై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- ఖతార్ లో ఆకట్టుకుంటున్న త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్..!!
- డీప్ఫేక్ ఆఫెన్స్ ప్రపొజల్.. అధ్యయనానికి సిఫార్సు..!!
- అత్యవసర విదేశాంగ మంత్రివర్గ సమావేశానికి OIC పిలుపు..!!
- యూఏఈలో ఈద్ అల్ ఫితర్ సెలవులు.. డేట్స్ అనౌన్స్..!!
- కువైట్ లో మేజర్ సెక్యూరిటీ డ్రైవ్..!!
- ప్రధాని పై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం









