పవిత్ర కాబాను చేరిన కొత్త కిస్వా
- July 30, 2022
మక్కా: గ్రాండ్ మస్జీదు, ప్రవక్త మస్జీదు వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ శనివారం తెల్లవారుజామున పవిత్ర కాబాను కొత్త కిస్వాతో అలంకరించింది. పవిత్ర కాబా కిస్వా కోసం కింగ్ అబ్దుల్ అజీజ్ కాంప్లెక్స్ నుండి ఎంపిక చేసిన బృందం కాబా కిస్వాను భక్తిశ్రద్ధలతో తీసుకొచ్చింది. పవిత్ర కాబా కిస్వా బెల్ట్ ముక్కల సంఖ్య 16 కాగా.. అదనంగా ఆరు ముక్కలు, బెల్ట్ దిగువన 12 దీపాలను అమర్చారు. పవిత్ర కాబా కిస్వా కోసం 850 కిలోల ముడి పట్టు, 120 కిలోల బంగారు తీగ, 100 వెండి తీగలను వినియోగించారు. కింగ్ అబ్దుల్ అజీజ్ కాంప్లెక్స్లో పవిత్ర కాబా కిస్వా కోసం సుమారు 200 మంది ప్రొఫెషనల్ కుట్టుపని కార్మికులు పనిచేశారు.
తాజా వార్తలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!







