అగ్ని ప్రమాదంలో 10 మందికి గాయాలు
- July 31, 2022
మనామా: నగరంలోని ఓ ప్రముఖ భవనంలో జరిగిన అగ్నప్రమాదంలో 10 మందికి గాయాలు అయ్యాయి.
అధికారుల మాట్లాడుతూ భవనంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడ ఉన్న వారిని బయటపడేసే ప్రయత్నం లో భాగంగా చేపట్టిన చర్యల్లో 140 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు, గాయపడిన 10 మందిని హాస్పిటల్ కు తరలించినట్లు పేర్కోన్నారు.
ఈ ప్రమాదం పై తక్షణమే విచారణ చేపడతామని అంతర్గత మంత్రిత్వశాఖ ప్రకటించింది. అంతేకాకుండా ప్రజలను రక్షించడంలో తమ అధికారులు సమర్థవంతంగా వ్యవహరించారని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?