సందర్శకుల కోసం తెరుచుకున్న ‘వాడి దర్బత్’
- August 06, 2022
మస్కట్: భారీ వర్షాల కారణంగా నిన్న మూసివేసిన ‘వాడి దర్బాత్’ను సందర్శకుల కోసం తిరిగి తెరిచినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించింది. ప్రజా భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా వాడీ దర్బాత్ను తిరిగి సందర్శకుల కోసం తెరిచినట్లు పేర్కొంది. భారీ వర్షాలు, వరదల తీవ్రత కారణంగా ధోఫర్ గవర్నరేట్లోని వాడి దర్బాత్ ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







