సందర్శకుల కోసం తెరుచుకున్న ‘వాడి దర్బత్’
- August 06, 2022
మస్కట్: భారీ వర్షాల కారణంగా నిన్న మూసివేసిన ‘వాడి దర్బాత్’ను సందర్శకుల కోసం తిరిగి తెరిచినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించింది. ప్రజా భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా వాడీ దర్బాత్ను తిరిగి సందర్శకుల కోసం తెరిచినట్లు పేర్కొంది. భారీ వర్షాలు, వరదల తీవ్రత కారణంగా ధోఫర్ గవర్నరేట్లోని వాడి దర్బాత్ ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- వాషింగ్టన్లో అమెరికా ఉపాధ్యక్షుడితో సయ్యద్ బదర్ భేటీ..!!
- కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్ మిస్సైళ్లు
- ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ లలో క్యాష్ లావాదేవీల పై నిషేధం..!!
- రియాద్ ఎయిర్ పోర్ట్ ప్రధాన టెర్మినల్ కెపాసిటీ పెంపు..!!
- మార్చిలో ఇంధన ధరలు పెరుగుతాయా?
- అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతి దాడి
- ‘యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం’: ఇరాన్ సంచలన ప్రకటన
- ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
- ఇజ్రాయెల్లో భారతీయులకు హై అలర్ట్
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..









