వెదర్ రిపోర్టును తప్పుగా పబ్లిస్ చేస్తే.. OMR50,000 జరిమానా: ఒమన్
- August 09, 2022
మస్కట్: ఒమన్ సుల్తానేట్ను ప్రభావితం చేసే వాతావరణ పరిస్థితులలో అనధికారిక అంచనాలు, హెచ్చరికలను ప్రచురించవద్దని పౌర విమానయాన అథారిటీ హెచ్చరించింది. తప్పుడు అంచనాలు రూపొందించి పౌర విమానయాన చట్టాన్ని ఉల్లంఘించిన వారికి OMR50,000 వరకు జరిమానా, జైలు శిక్ష విధించబడుతుందని పేర్కొంది. సివిల్ ఏవియేషన్ అథారిటీ వద్ద ఒమనీ వాతావరణ శాస్త్ర అథారిటీ జారీ చేసిన దానికి విరుద్ధంగా అంచనాలు హెచ్చరికలను ప్రచురించే అనేక మీడియా, వ్యక్తిగత ఖాతాలను పర్యవేక్షించినట్లు అథారిటీ తెలిపింది. ఆర్టికల్ (30) నిబంధనను ఉల్లంఘించే వ్యక్తికి ఒక సంవత్సరం నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, OMR15,000 - OMR50,000 మధ్య జరిమానా లేదా ఈ రెండింటిలో ఏదైనా ఒకదాన్ని విధించే అవకాశం ఉందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- భారత్లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







