వెదర్ రిపోర్టును తప్పుగా పబ్లిస్ చేస్తే.. OMR50,000 జరిమానా: ఒమన్
- August 09, 2022మస్కట్: ఒమన్ సుల్తానేట్ను ప్రభావితం చేసే వాతావరణ పరిస్థితులలో అనధికారిక అంచనాలు, హెచ్చరికలను ప్రచురించవద్దని పౌర విమానయాన అథారిటీ హెచ్చరించింది. తప్పుడు అంచనాలు రూపొందించి పౌర విమానయాన చట్టాన్ని ఉల్లంఘించిన వారికి OMR50,000 వరకు జరిమానా, జైలు శిక్ష విధించబడుతుందని పేర్కొంది. సివిల్ ఏవియేషన్ అథారిటీ వద్ద ఒమనీ వాతావరణ శాస్త్ర అథారిటీ జారీ చేసిన దానికి విరుద్ధంగా అంచనాలు హెచ్చరికలను ప్రచురించే అనేక మీడియా, వ్యక్తిగత ఖాతాలను పర్యవేక్షించినట్లు అథారిటీ తెలిపింది. ఆర్టికల్ (30) నిబంధనను ఉల్లంఘించే వ్యక్తికి ఒక సంవత్సరం నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, OMR15,000 - OMR50,000 మధ్య జరిమానా లేదా ఈ రెండింటిలో ఏదైనా ఒకదాన్ని విధించే అవకాశం ఉందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం