నేతాజీ అస్థికలను భారత్కు తీసుకురావల్సిందే: అనితా బోస్
- August 16, 2022
నేతాజీ మరణం చరిత్రలో ఒక మిస్టరీగా మిగిలిపోయింది. తాజాగా నేతాజి కుమార్తె అనితా బోస్ స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా చేసిన వ్యాఖలు మళ్లీ చర్చలోకి వస్తున్నాయి. జపాన్లోని రెంకోజీ ఆలయంలో ఉన్న ఆయన అస్థికలకు డీఎన్ఏ పరీక్ష చేయాలని అన్నారు. కొందరు నేతాజీ మరణించలేదు.. తప్పించుకున్నాడంటున్నారని.. నిజాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. నేజాతీ అస్థికలను భారత్కు తీసుకువచ్చే కార్యక్రమం చేపట్టాలన్నారు. నేతాజీ 1930లో జర్మనీలో ఎమిలి షెంకెల్తో ప్రేమతో పడ్డారు. వారికి అనితా బోస్ జన్మించింది. ప్రస్తుతం అనితీ బోస్కు 79 ఏళ్లు. జర్మనీలో సోషల డెమోక్రటిక్ పార్టీ నేతగా కొనసాగుతున్నారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







