ఐఎస్బీలో ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- August 17, 2022
బహ్రెయిన్: భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ISB) లో ఘనంగా జరిగాయి. భారతదేశం స్వాతంత్ర్యం పొంది 75 సంవత్సరాల చారిత్రక మైలురాయిని గుర్తుచేసుకోవడానికి మార్చి 2021లో భారత ప్రభుత్వం ప్రారంభించిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఈ వేడుకను నిర్వహించారు. ISB గౌరవాధ్యక్షుడు ప్రిన్స్ ఎస్ నటరాజన్ జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. ఇసా టౌన్ క్యాంపస్లో జరిగిన వేడుకలకు కార్యదర్శి సాజి ఆంటోని, విద్యావేత్తలు మహ్మద్ ఖుర్షీద్ ఆలం, యాక్టింగ్ ప్రిన్సిపల్ వినోద్ ఎస్, రిఫా క్యాంపస్ యాక్టింగ్ ప్రిన్సిపల్ లీలా వ్యాస్, సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







