శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టివేత
- August 19, 2022
హైదరాబాద్: విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకు వస్తున్న ప్రయాణికుడిని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి 436 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో కస్టమ్స్ అధికారులు విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులను శనివారం తనిఖీలు చేస్తున్నారు.షార్జా నుండి హైదరాబాద్ వచ్చిన ఒక వ్యక్తి వద్ద 436 గ్రాముల అక్రమ బంగారాన్ని గుర్తించారు.ఎలక్ట్రిక్ బ్లెండర్స్ లో బంగారం అమర్చి తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కిన స్మగ్లర్.
వ్యక్తి వద్ద బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నిందితులను విచారణ చేపట్టారు. ఇద్దరి వద్ద పట్టుబడ్డ బంగారం విలువ షుమారు రూ.23,14,200 లక్షలకు పైగా ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు.
--శ్రీనివాస్ మంచర్ల(మాగల్ఫ్ ప్రతినిధి,శంషాబాద్)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







