ఇబ్రా లోయలో మునిగి పౌరుడు దుర్మరణం
- August 22, 2022
మస్కట్: ఇబ్రాలోని విలాయత్లో విషాదం చోటు చేసుకుంది. అక్కడి లోయలో మునిగి ఓ పౌరుడు దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు, రెస్క్యూ బృందాలు పౌరుడి మృతదేహాన్ని వెలికితీసి ఆసుపత్రికి తరలించారని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ(CDAA) తెలిపింది. సీడీఏఏ తెలిపిన వివరాల ప్రకారం.. నార్త్ అల్-షర్కియా గవర్నరేట్లోని ఇబ్రాలోని విలాయత్లోని లోయలో ఓ పౌరుడు మునిగినట్లు సమాచారం అందింది. వెంటనే సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్లోని రెస్క్యూ బృందాలు స్పందించాయి. సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సాయంతో పౌరుడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారని సీడీఏఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







