ఒమన్‌లో చోరీకి పాల్పడిన ఐదుగురి అరెస్టు

- August 25, 2022 , by Maagulf
ఒమన్‌లో చోరీకి పాల్పడిన ఐదుగురి అరెస్టు

మస్కట్: ఇళ్లలో బంగారు ఆభరణాలు, డబ్బు, విలువైన కత్తులు దొంగిలించిన ఆరోపణలపై అల్ దహిరా గవర్నరేట్‌లో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఒక మహిళ కూడా ఉన్నారని అల్ దహిరా గవర్నరేట్ పోలీస్ కమాండ్ తెలిపింది. వీరందరు ఒక ముఠాగా ఏర్పడి ఒక ఇంటి నుండి బంగారు ఆభరణాలు, డబ్బు, విలువైన కత్తులు దొంగిలించారని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. నిందితులపై చట్టపరమైన ప్రక్రియలు చేపట్టినట్లు పోలీసులు వారు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com