అక్టోబర్ 1 నుంచి అబుధాబికి నేరుగా విస్తారా సర్వీసులు
- August 25, 2022
అబుధాబి: టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్లైన్స్ జాయింట్ వెంచరయిన విస్తారా విమానయాన సంస్థ అక్టోబర్ 1 నుంచి అబుధాబికి నేరుగా కొత్త సర్వీసులను(A320neo విమానం) నడుపనుంది. ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్ కోసం వరుసగా $222 (AED 799), $288 (AED 1,199), $576 (AED 3,999) ప్రత్యేక రౌండ్ట్రిప్ ఛార్జీలను ఖరారు చేసింది. ముంబై - అబుధాబిల మధ్య గ్రేటర్ కనెక్టివిటీ రెండు దేశాల మధ్య పెరుగుతున్న వాణిజ్యం, పర్యాటక అవసరాలను పూర్తి చేస్తుందని భావిస్తున్నట్లు విస్తారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినోద్ కన్నన్ తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







