మూడు రోజుల్లో 700 మందికి పైగా రక్తదానం
- August 25, 2022
మస్కట్: బౌషర్లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్లో గత మూడు రోజులుగా 700 మందికి పైగా రక్తదానం చేశారు.
బౌషర్లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్లో గత మూడు రోజులుగా 712 రక్తం మరియు 30 ప్లేట్లెట్స్ విరాళాలు అందాయి.మా విజ్ఞప్తిని మన్నించి సహకరించిన రక్త దాతలకు డిపార్ట్మెంట్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్స్ సర్వీసెస్ (DBBS) ధన్యవాదాలు.
దేశవ్యాప్తంగా 500 మందికి పైగా రక్తదాతలు అవసరం కాబట్టి రక్తం మరియు ప్లేట్లెట్లను దానం చేయాలని DBBS గతంలో ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







