ఈ వారాంతంలో దుబాయ్ మెట్రో ఉచిత రైడ్
- August 27, 2022
దుబాయ్: దుబాయ్ మెట్రో సేవలను ఈ వారాంతంలో రెండు గంటల పాటు పొడిగిస్తున్నట్లు దుబాయ్లోని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) శుక్రవారం ప్రకటించింది. ఆగస్టు 27, 28 తేదీల్లో అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు సేవలను పొడిగించనున్నట్లు అధికార యంత్రాంగం ఈ మేరకు ట్వీట్ చేసింది.ఈ సమయాల్లో దుబాయ్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 నుండి సెంటర్పాయింట్ మెట్రో స్టేషన్కు ప్రయాణీకులు ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. వేసవి సెలవులు, పాఠశాలలకు సెలవులు ముగియడం వల్ల విమానాశ్రయం నుండి ట్రాన్స్ పోర్ట్ కోసం అధిక డిమాండ్ ఉన్నందున ఈ చర్య తీసుకున్నట్లు RTA ప్రతినిధి చెప్పారు.
తాజా వార్తలు
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి







