వీసా బదిలీ వార్తల్లో వాస్తవం కొంతే: పీఏఎం
- August 28, 2022
కువైట్: బ్లాక్ చేసిన కంపెనీల కింద ఉన్న కార్మికుల రెసిడెన్సీని కొత్త కంపెనీలకు బదలాయించడాన్ని అనుమతించడంపై ఇటీవల సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వార్తలపై పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ (పీఏఎం) స్పందించిది. ఈ వార్తల్లో ఉన్న తప్పులను ఎత్తిచూపింది. అధికార యంత్రాంగం ఎల్లప్పుడు కార్మిక ఫిర్యాదుల పరిష్కారం కోసం పనిచేస్తుందన్నారు. కార్మిక చట్టం విషయంలో జారీ చేసిన నిబంధనలు వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా బదిలీకి సంబంధించి పరిపాలనా నిర్ణయం నం. 842/2015 కొత్త యజమానికి (స్పాన్సర్), ఉద్యోగికి సంబంధించిన సవరణలని తెలిపింది. కార్మిక చట్టంలోని ఆర్టికల్స్లోని అంశాలు, నిబంధనలు, సవరణలు రెసిడెన్సీ బదిలీకి సంబంధించిన ప్రచారంలో ఉన్న వార్తలలో ఎటువంటి సమాచారం లేదని పీఏఎం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







