వీసా బదిలీ వార్తల్లో వాస్తవం కొంతే: పీఏఎం
- August 28, 2022
కువైట్: బ్లాక్ చేసిన కంపెనీల కింద ఉన్న కార్మికుల రెసిడెన్సీని కొత్త కంపెనీలకు బదలాయించడాన్ని అనుమతించడంపై ఇటీవల సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వార్తలపై పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ (పీఏఎం) స్పందించిది. ఈ వార్తల్లో ఉన్న తప్పులను ఎత్తిచూపింది. అధికార యంత్రాంగం ఎల్లప్పుడు కార్మిక ఫిర్యాదుల పరిష్కారం కోసం పనిచేస్తుందన్నారు. కార్మిక చట్టం విషయంలో జారీ చేసిన నిబంధనలు వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా బదిలీకి సంబంధించి పరిపాలనా నిర్ణయం నం. 842/2015 కొత్త యజమానికి (స్పాన్సర్), ఉద్యోగికి సంబంధించిన సవరణలని తెలిపింది. కార్మిక చట్టంలోని ఆర్టికల్స్లోని అంశాలు, నిబంధనలు, సవరణలు రెసిడెన్సీ బదిలీకి సంబంధించిన ప్రచారంలో ఉన్న వార్తలలో ఎటువంటి సమాచారం లేదని పీఏఎం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







