న్యాయవాదికి BD1,000 చెల్లించండి.. మహిళను ఆదేశించిన బహ్రెయిన్ కోర్టు

- August 29, 2022 , by Maagulf
న్యాయవాదికి BD1,000 చెల్లించండి.. మహిళను ఆదేశించిన బహ్రెయిన్ కోర్టు

బహ్రెయిన్: తన తరఫున వాదించిన లాయర్ కు ఫీజు చెల్లించకుండా మోసం చేసిన ఓ మహిళకు కోర్టు మొట్టికాయలు వేసింది. అనేక కేసుల్లో ఆమె తరపున వాదించిన న్యాయవాదికి చెల్లించాల్సిన పెండింగ్ ఫీజు BD1,000 చెల్లించాలని కోర్టు ఆ మహిళను ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. వివిధ కోర్టు కేసుల్లో మహిళ తరఫున న్యాయవాది వాదించారు. దీనికిగానూ తనకు బిడి1,500లు బకాయి పడిందని లాయర్ కోర్టును ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. లాయర్‌కు బిడి 1,000 చెల్లించాలని కోర్టు మహిళను ఆదేశించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com