న్యాయవాదికి BD1,000 చెల్లించండి.. మహిళను ఆదేశించిన బహ్రెయిన్ కోర్టు
- August 29, 2022
బహ్రెయిన్: తన తరఫున వాదించిన లాయర్ కు ఫీజు చెల్లించకుండా మోసం చేసిన ఓ మహిళకు కోర్టు మొట్టికాయలు వేసింది. అనేక కేసుల్లో ఆమె తరపున వాదించిన న్యాయవాదికి చెల్లించాల్సిన పెండింగ్ ఫీజు BD1,000 చెల్లించాలని కోర్టు ఆ మహిళను ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. వివిధ కోర్టు కేసుల్లో మహిళ తరఫున న్యాయవాది వాదించారు. దీనికిగానూ తనకు బిడి1,500లు బకాయి పడిందని లాయర్ కోర్టును ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. లాయర్కు బిడి 1,000 చెల్లించాలని కోర్టు మహిళను ఆదేశించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







