ఒమన్లో మత్స్య రంగ అభివృద్ధికి కొత్త ప్రాజెక్టులు
- September 02, 2022మస్కట్: OMR 5.7 మిలియన్ల వ్యయంతో మత్స్య రంగానికి సంబంధించిన మూడు కొత్త అభివృద్ధి ప్రాజెక్టులను వ్యవసాయ, మత్స్య సంపద, జలవనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీటిని ఖసాబ్, బుఖా, రస్ అల్ హద్ విలాయత్లలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఒమన్ లో మత్స్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించిన మూడు ఒప్పందాలపై మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. బుఖా విలాయత్లో బ్రేక్వాటర్, రస్ అల్ హద్లోని మత్స్యకారుల మెరీనాను అభివృద్ధి చేయనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల