ఆసియా కప్ మ్యాచ్ పై పోలీసుల మార్గదర్శకాలు
- September 03, 2022
దుబాయ్: క్రికెట్ ప్రేక్షకులను ఎంతగానో అలరించనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కు సెప్టెంబర్ 4న దుబాయ్ ఆతిథ్యం ఇవ్వనుంది.
ఈ సందర్భంగా అభిమానులు అనుసరించాల్సిన మార్గదర్శకాల జాబితాను దుబాయ్ పోలీసులు విడుదల చేశారు.సెల్ఫీ స్టిక్స్ , పవర్ బ్యాంకులు, రాజకీయ జెండాలు మరియు బ్యానర్లు, బైక్లు, స్కేట్బోర్డ్లు మరియు స్కూటర్లు, చిత్రీకరణ లేదా ఫ్లాష్ ఫోటోగ్రఫీ స్టేడియంలలో నిషేధించడం జరిగిందని జాబితా లో పేర్కొనడం జరిగింది.
అధికారులు జారీ చేసిన అన్ని భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని దుబాయ్ పోలీసులు ప్రేక్షకులను కోరారు. స్టేడియంలోకి టిక్కెట్ ఉన్నవారికే ప్రవేశం ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..