ఆసియా కప్ మ్యాచ్ పై పోలీసుల మార్గదర్శకాలు
- September 03, 2022
దుబాయ్: క్రికెట్ ప్రేక్షకులను ఎంతగానో అలరించనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కు సెప్టెంబర్ 4న దుబాయ్ ఆతిథ్యం ఇవ్వనుంది.
ఈ సందర్భంగా అభిమానులు అనుసరించాల్సిన మార్గదర్శకాల జాబితాను దుబాయ్ పోలీసులు విడుదల చేశారు.సెల్ఫీ స్టిక్స్ , పవర్ బ్యాంకులు, రాజకీయ జెండాలు మరియు బ్యానర్లు, బైక్లు, స్కేట్బోర్డ్లు మరియు స్కూటర్లు, చిత్రీకరణ లేదా ఫ్లాష్ ఫోటోగ్రఫీ స్టేడియంలలో నిషేధించడం జరిగిందని జాబితా లో పేర్కొనడం జరిగింది.
అధికారులు జారీ చేసిన అన్ని భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని దుబాయ్ పోలీసులు ప్రేక్షకులను కోరారు. స్టేడియంలోకి టిక్కెట్ ఉన్నవారికే ప్రవేశం ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







