మదీనాలో వార్షిక పర్యాటక వ్యయం 22% వృద్ధి..!!
- February 19, 2026
మక్కా: మదీనాలో వార్షిక పర్యాటక వ్యయం 22 శాతం పెరిగి SR52 బిలియన్లకు చేరుకుంది. 2025 సంవత్సరంలో సందర్శకుల సంఖ్య 21 మిలియన్లు దాటిందని టూరిజం మినిస్ట్రీ గణంకాలను వెల్లడించింది. 2025లో మదీనా మెరుగైన పర్యాటక పనితీరును నమోదు చేసింది. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా పవిత్ర నగరంలో లైసెన్స్ పొందిన హాస్పిటాలిటీ సంస్థల సంఖ్య 35 శాతం పెరిగి 610కి పెరిగింది. లైసెన్స్ పొందిన రూమ్స్ సంఖ్య 24 శాతం పెరిగి 76వేలు దాటిందని పేర్కొంది.
అదే సమయంలో ట్రావెల్ మరియు టూరిజం ఏజెన్సీల సంఖ్య కూడా 29 శాతం పెరిగి 240 కి చేరింది. ఇది పర్యాటక రంగ విస్తరణను ప్రతిబింబిస్తుందని సౌదీ అరేబియా పర్యాటక మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ వెల్లడించారు. "ది స్పిరిట్ ఆఫ్ రమదాన్ " అనే ఫీల్డ్ టూర్లో భాగంగా ఆయన మదీనాలో తనిఖీలు నిర్వహించారు. మదీనాలో ఆతిథ్య సౌకర్యాలు మరియు అందుతున్న సేవలను పరిశీలించారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









