ట్రాఫిక్ జరిమానాలపై నూతన నిబంధన ప్రవేశ పెట్టబోతున్న కువైట్, యూఏఈ
- September 04, 2022
యూఏఈ: ట్రాఫిక్ ఉల్లంఘనలు మరియు జరిమానా చెల్లింపులను అనుసంధానం చేయబోతున్నట్లు కువైట్ , యూఏఈ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు.
దీని ప్రకారం UAEని సందర్శించి ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన కువైట్ పౌరుడు యెక్క ఉల్లంఘన డేటా నమోదు చేయబడితే అతడు తన దేశానికి తిరిగి వెళ్లిన తర్వాత ఉల్లంఘనకు సంబంధించిన రుసుమును చెల్లించవలసి ఉంటుంది, అదేవిధంగా, UAE పౌరుడు కువైట్ను సందర్శించే సందర్భంలో ట్రాఫిక్ ఉల్లంఘన చెల్లింపుకు పాల్పడితే. UAEలో సదరు వ్యక్తి డేటా సేకరించబడుతుంది. వ్యక్తిగత లేదా అద్దె వాహనంపై చేసిన ఉల్లంఘన, వాహనం నడిపే వారిపై ఉల్లంఘన నమోదు చేయబడుతుంది. అని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మదీనాలో ఆరోగ్య , వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు..!!
- మూడు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్సులు రద్దు..!!
- BD4,633 సైక్లింగ్..ప్రవాసురాలికి జైలుశిక్ష ఖరారు..!!
- యూఏఈలో లైసెన్స్ లేని, నకిలీ సంస్థలను ఎలా గుర్తించాలి?
- ఒమన్ ఎయిర్ ప్రయాణీకులలో 51% పెరుగుదల..!!
- ఇఫ్తార్కు ముందు అధిక వేగంపై హెచ్చరిక జారీ..!!
- హైదరాబాద్లోని హోటల్ లో పేలుడు
- దగ్గు మందు మరణాల పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- తెలంగాణ: వచ్చే నెల నుంచి పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఫ్రీ..
- పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో SANKALP పథక అమలు పై సమగ్ర సమీక్ష









