ట్రాఫిక్ జరిమానాలపై నూతన నిబంధన ప్రవేశ పెట్టబోతున్న కువైట్, యూఏఈ
- September 04, 2022
యూఏఈ: ట్రాఫిక్ ఉల్లంఘనలు మరియు జరిమానా చెల్లింపులను అనుసంధానం చేయబోతున్నట్లు కువైట్ , యూఏఈ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు.
దీని ప్రకారం UAEని సందర్శించి ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన కువైట్ పౌరుడు యెక్క ఉల్లంఘన డేటా నమోదు చేయబడితే అతడు తన దేశానికి తిరిగి వెళ్లిన తర్వాత ఉల్లంఘనకు సంబంధించిన రుసుమును చెల్లించవలసి ఉంటుంది, అదేవిధంగా, UAE పౌరుడు కువైట్ను సందర్శించే సందర్భంలో ట్రాఫిక్ ఉల్లంఘన చెల్లింపుకు పాల్పడితే. UAEలో సదరు వ్యక్తి డేటా సేకరించబడుతుంది. వ్యక్తిగత లేదా అద్దె వాహనంపై చేసిన ఉల్లంఘన, వాహనం నడిపే వారిపై ఉల్లంఘన నమోదు చేయబడుతుంది. అని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









