ట్రాఫిక్ జరిమానాలపై నూతన నిబంధన ప్రవేశ పెట్టబోతున్న కువైట్, యూఏఈ
- September 04, 2022
యూఏఈ: ట్రాఫిక్ ఉల్లంఘనలు మరియు జరిమానా చెల్లింపులను అనుసంధానం చేయబోతున్నట్లు కువైట్ , యూఏఈ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు.
దీని ప్రకారం UAEని సందర్శించి ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన కువైట్ పౌరుడు యెక్క ఉల్లంఘన డేటా నమోదు చేయబడితే అతడు తన దేశానికి తిరిగి వెళ్లిన తర్వాత ఉల్లంఘనకు సంబంధించిన రుసుమును చెల్లించవలసి ఉంటుంది, అదేవిధంగా, UAE పౌరుడు కువైట్ను సందర్శించే సందర్భంలో ట్రాఫిక్ ఉల్లంఘన చెల్లింపుకు పాల్పడితే. UAEలో సదరు వ్యక్తి డేటా సేకరించబడుతుంది. వ్యక్తిగత లేదా అద్దె వాహనంపై చేసిన ఉల్లంఘన, వాహనం నడిపే వారిపై ఉల్లంఘన నమోదు చేయబడుతుంది. అని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం