ట్రాఫిక్ జరిమానాలపై నూతన నిబంధన ప్రవేశ పెట్టబోతున్న కువైట్, యూఏఈ
- September 04, 2022
యూఏఈ: ట్రాఫిక్ ఉల్లంఘనలు మరియు జరిమానా చెల్లింపులను అనుసంధానం చేయబోతున్నట్లు కువైట్ , యూఏఈ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు.
దీని ప్రకారం UAEని సందర్శించి ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన కువైట్ పౌరుడు యెక్క ఉల్లంఘన డేటా నమోదు చేయబడితే అతడు తన దేశానికి తిరిగి వెళ్లిన తర్వాత ఉల్లంఘనకు సంబంధించిన రుసుమును చెల్లించవలసి ఉంటుంది, అదేవిధంగా, UAE పౌరుడు కువైట్ను సందర్శించే సందర్భంలో ట్రాఫిక్ ఉల్లంఘన చెల్లింపుకు పాల్పడితే. UAEలో సదరు వ్యక్తి డేటా సేకరించబడుతుంది. వ్యక్తిగత లేదా అద్దె వాహనంపై చేసిన ఉల్లంఘన, వాహనం నడిపే వారిపై ఉల్లంఘన నమోదు చేయబడుతుంది. అని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్లైన్స్: కొలంబో నుండి కువైట్కు వారానికి 6 విమానాలు
- ఖతార్లో విద్యార్థులకు హీట్వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







