దుబాయ్ లో గ్లైడర్ కూలి పైలట్ మృతి
- September 05, 2022_1662352101.jpg)
దుబాయ్: "అమెచ్యూర్-బిల్ట్" మోటరైజ్డ్ పారాగ్లైడర్ కూలిన ఘటనలో పైలట్ మృతి చెందాడని జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ(GCAA) తెలిపింది. మార్గమ్లోని స్కైడైవ్ క్లబ్ ప్రాంతంలో పారామోటర్ ఇంజిన్తో నడిచే గ్లైడర్ కూలిన ఘటనలో మృతిచెందిన పైలట్ దక్షిణాఫ్రికాకు చెందినవాడని అధికారులు తెలిపారు. క్రాష్పై దర్యాప్తు చేస్తున్నట్లు GCAA తెలిపింది. పారాగ్లైడర్లను సాధారణంగా ఎడారిలో ఎగరడానికి ఉపయోగిస్తారు. గత వారం అబుదాబిలోని షేక్ జాయెద్ మసీదు పార్కింగ్ స్థలంలో ఒక పౌర విమానం కూలిపోయిన ఘటనలో పైలట్ గాయపడ్డ విషయం తెలిసిందే. అల్ బతీన్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయడానికి వెళుతుండగా.. సాంకేతిక లోపం కారణంగా జనావాసాలు లేని ప్రాంతంలో అది కూలిపోయింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల