కాకతీయ అవార్డుల ప్రదానం వాయిదా : హరీశ్రావు
- April 16, 2016
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నిర్వహించ తలపెట్టిన మిషన్ కాకతీయ మీడియా అవార్డుల ప్రదాన కార్యక్రమం వాయిదా పడింది. సీనియర్ పాత్రికేయుడు, ఆర్థికమంత్రి పీఆర్వో రవీందర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. రవీందర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







