అబుధాబిలోని అల్ మక్తా బ్రిడ్జి నాలుగు రోజుల పాటు పాక్షికంగా మూసివేత
- September 08, 2022
అబుధాబి: అబుధాబిలోని ప్రధానమైన అల్ మక్తా బ్రిడ్జిని నాలుగు రోజుల పాటు పాక్షికంగా మూసివేయనున్నట్లు ఇంటిగ్రేటెడ్ ట్రాన్ పోర్ట్ సెంటర్ (ఐటీసీ) అధికారులు తెలిపారు.అల్ మక్తా బ్రిడ్జి రెండు దారులను గురువారం నుంచి ఆదివారం వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.బ్రిడ్జి పునర్నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసౌకర్యానికి అబుధాబి వాసులు మన్నించాలని ఏటీసీ అధికారులు కోరారు.నాలుగు రోజుల పాటు అల్టర్ నేట్ దారుల్లో ప్రయాణం చేయాలని ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్షిప్కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్గా సజ్జనార్
- ఒమన్, కువైట్తో ఖతార్ సహకారం బలోపేతం..!!