అబుధాబిలోని అల్ మక్తా బ్రిడ్జి నాలుగు రోజుల పాటు పాక్షికంగా మూసివేత
- September 08, 2022
అబుధాబి: అబుధాబిలోని ప్రధానమైన అల్ మక్తా బ్రిడ్జిని నాలుగు రోజుల పాటు పాక్షికంగా మూసివేయనున్నట్లు ఇంటిగ్రేటెడ్ ట్రాన్ పోర్ట్ సెంటర్ (ఐటీసీ) అధికారులు తెలిపారు.అల్ మక్తా బ్రిడ్జి రెండు దారులను గురువారం నుంచి ఆదివారం వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.బ్రిడ్జి పునర్నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసౌకర్యానికి అబుధాబి వాసులు మన్నించాలని ఏటీసీ అధికారులు కోరారు.నాలుగు రోజుల పాటు అల్టర్ నేట్ దారుల్లో ప్రయాణం చేయాలని ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- కాకినాడ జిల్లాలో భారీ పేలుడు.. 21 మంది మృతి
- ఖతార్ లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు..!!
- ముహర్రక్ లో రోడ్ యాక్సెస్, సేఫ్టీ పై కౌన్సిల్ ఫోకస్..!!
- వాషింగ్టన్లో అమెరికా ఉపాధ్యక్షుడితో సయ్యద్ బదర్ భేటీ..!!
- కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్ మిస్సైళ్లు
- ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ లలో క్యాష్ లావాదేవీల పై నిషేధం..!!
- రియాద్ ఎయిర్ పోర్ట్ ప్రధాన టెర్మినల్ కెపాసిటీ పెంపు..!!
- మార్చిలో ఇంధన ధరలు పెరుగుతాయా?
- అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతి దాడి
- ‘యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం’: ఇరాన్ సంచలన ప్రకటన









