అబుధాబిలోని అల్ మక్తా బ్రిడ్జి నాలుగు రోజుల పాటు పాక్షికంగా మూసివేత
- September 08, 2022
అబుధాబి: అబుధాబిలోని ప్రధానమైన అల్ మక్తా బ్రిడ్జిని నాలుగు రోజుల పాటు పాక్షికంగా మూసివేయనున్నట్లు ఇంటిగ్రేటెడ్ ట్రాన్ పోర్ట్ సెంటర్ (ఐటీసీ) అధికారులు తెలిపారు.అల్ మక్తా బ్రిడ్జి రెండు దారులను గురువారం నుంచి ఆదివారం వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.బ్రిడ్జి పునర్నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసౌకర్యానికి అబుధాబి వాసులు మన్నించాలని ఏటీసీ అధికారులు కోరారు.నాలుగు రోజుల పాటు అల్టర్ నేట్ దారుల్లో ప్రయాణం చేయాలని ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







