స్కూల్ పిల్లల సెక్యూరిటీ పై ఫోకస్ పెట్టిన అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు
- September 10, 2022
మనమా:స్కూల్ పిల్లలపై భద్రత పై అంతర్గత మంత్రిత్వశాఖలోని డైరెక్టరేట్ అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. పిల్లలతో పాటు స్కూల్ టీచర్లు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా భద్రతను మరింత పెంచారు. స్కూల్ పిల్లల భద్రతకు తీసుకోవాల్సిన సాధారణ చర్యలను అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. అదే విధంగా దేశంలోని నాలుగు గవర్నరేట్ ల పరిధిలో ఉన్న స్కూల్స్ వద్ద ట్రాఫిక్ పోలీసులను భారీగా మొహరించారు. పిల్లలు రోడ్డు దాటే సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండే చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!