పిల్లల్లో పెరుగుతున్న ఫ్లూ జ్వరాలు. వ్యాక్సినేషన్ చేయించాలంటున్న డాక్టర్లు
- September 10, 2022
యూఏఈ: వాతావారణంలో వస్తున్న అనుహ్య మార్పుల కారణంగా ఫ్లూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. పెద్దలు, పిల్లలు చాలా మంది ఫ్లూ బారిన పడుతున్నారు. దీంతో డాక్టర్లు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వారికి ఫ్లూ వ్యాక్సినేషన్ చేయించాలంటున్నారు. కరోనా మహమ్మరి కారణంగా దాాదాపుగా రెండేళ్లు పిల్లలు స్కూల్ కు వెళ్లలేదు. సెప్టెంబర్ లో మళ్లీ స్కూల్స్ రీ ఓపెన్ అవుతున్నాయి. ఇదే సమయంలో ఫ్లూ జ్వరాలు పెద్ద ఎత్తున ప్రబలుతుండటంతో పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా తల్లితండ్రులు తమ పిల్లలకు ఫ్లూ వ్యాక్సినేషన్ తప్పకుండా వేయించాలని డాక్టర్లు చెబుతున్నారు.
తాజా వార్తలు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!
- 9 డ్రోన్లను అడ్డుకొని ధ్వంసం చేశాము: సౌదీ
- ఎతిహాద్ రైల్ సాహసోపేత చర్య
- యూఏఈలోని యూఎస్ మిషన్లు క్లోజ్..!!
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు









