పిల్లల్లో పెరుగుతున్న ఫ్లూ జ్వరాలు. వ్యాక్సినేషన్ చేయించాలంటున్న డాక్టర్లు
- September 10, 2022
యూఏఈ: వాతావారణంలో వస్తున్న అనుహ్య మార్పుల కారణంగా ఫ్లూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. పెద్దలు, పిల్లలు చాలా మంది ఫ్లూ బారిన పడుతున్నారు. దీంతో డాక్టర్లు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వారికి ఫ్లూ వ్యాక్సినేషన్ చేయించాలంటున్నారు. కరోనా మహమ్మరి కారణంగా దాాదాపుగా రెండేళ్లు పిల్లలు స్కూల్ కు వెళ్లలేదు. సెప్టెంబర్ లో మళ్లీ స్కూల్స్ రీ ఓపెన్ అవుతున్నాయి. ఇదే సమయంలో ఫ్లూ జ్వరాలు పెద్ద ఎత్తున ప్రబలుతుండటంతో పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా తల్లితండ్రులు తమ పిల్లలకు ఫ్లూ వ్యాక్సినేషన్ తప్పకుండా వేయించాలని డాక్టర్లు చెబుతున్నారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







