వాహనాల ధ్వంసం, దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్
- September 11, 2022
మస్కట్:వాహనాలు ధ్వంసం చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్ అలి బాతియా గవర్నేట్ పరిధిలో పలు వాహనాల చోరీకి సంబంధించి పోలీసులకు ఫిర్యాదులు అందాయి. చోరీకి పాల్పడే వ్యక్తులు వాహనాలను దొంగలించటం వీలుకాని సందర్భంలో ఆయా వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. ఫిర్యాదు అందుకు రాయల్ ఒమన్ పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై వాహనాల ధ్వంసం, చోరీ కేసులు నమోదు చేశారు. చట్టం ప్రకారం నిందితులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికాలో 11 ఏళ్ల తెలుగు బాలిక అద్భుత ఘనత..
- కరీంనగర్లో మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభం
- ఖతార్లో డిజిటల్ చైల్డ్ ప్రొటెక్షన్ చట్టంపై కేబినెట్ రివ్యూ..!!
- కొత్తగా స్థాపించిన వ్యాపారాలకు వీసాలు తగ్గించిన సౌదీ..!!
- డొమెస్టిక్ వర్కర్ పర్మిట్ సర్వీస్ అప్డేట్: LMRA
- అల్ జబల్ అల్ అఖ్దర్ ఫెస్టివల్ 2026.. వివరాలు వెల్లడి..!!
- కువైట్ ఎయిర్ కార్గోలో డ్రగ్ స్మగ్లింగ్ ప్రయత్నం భగ్నం..!!
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్లోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..









