వాహనాల ధ్వంసం, దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్
- September 11, 2022
మస్కట్:వాహనాలు ధ్వంసం చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్ అలి బాతియా గవర్నేట్ పరిధిలో పలు వాహనాల చోరీకి సంబంధించి పోలీసులకు ఫిర్యాదులు అందాయి. చోరీకి పాల్పడే వ్యక్తులు వాహనాలను దొంగలించటం వీలుకాని సందర్భంలో ఆయా వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. ఫిర్యాదు అందుకు రాయల్ ఒమన్ పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై వాహనాల ధ్వంసం, చోరీ కేసులు నమోదు చేశారు. చట్టం ప్రకారం నిందితులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







