జెడ్డా, మక్కా మధ్య హరమైన్ రైలు ట్రిప్పు సంఖ్య పెంచే అవకాశం!
- September 11, 2022
జెడ్డా, మక్కా మధ్య హరమైన్ రైలు ట్రిప్పు సంఖ్య పెంచే అవకాశం!
సౌదీ: మక్కాకు వచ్చే యాత్రికులకు రవాణా సౌకర్యం మెరుగ్గ ఉండాలన్న ఉద్దేశంతో హరమైన్ ట్రైన్ ట్రిప్పుల సంఖ్య పెంచనున్నారు.ఇందుకు సంబంధించి ఏర్పాట్లను చేస్తున్నట్లు సౌదీలోని రైల్వే అధికారులు తెలిపారు.హరమైన్ ట్రైన్ జెడ్డాలోని సులేమానియా స్టేషన్ నుంచి మక్కా స్టేషన్ రోజు తిరుగుతుంటుంది. ఐతే ఈ రైలు ట్రిప్పుల సంఖ్య ను 32 కు పెంచాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. మక్కా వెళ్లే యాత్రికులకు ఈ రైలు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. సులేమానియా స్టేషన్ నుంచి మక్కా వెళ్లేందుకు కనీస ధర 32 రియాలు గా నిర్ణయించారు. ఈ రైలు ట్రిప్పుల సంఖ్య పెంచాలని మక్కా కు వచ్చే యాత్రికులు కూడా కోరుతున్నారు.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









