జెడ్డా, మక్కా మధ్య హరమైన్ రైలు ట్రిప్పు సంఖ్య పెంచే అవకాశం!
- September 11, 2022
జెడ్డా, మక్కా మధ్య హరమైన్ రైలు ట్రిప్పు సంఖ్య పెంచే అవకాశం!
సౌదీ: మక్కాకు వచ్చే యాత్రికులకు రవాణా సౌకర్యం మెరుగ్గ ఉండాలన్న ఉద్దేశంతో హరమైన్ ట్రైన్ ట్రిప్పుల సంఖ్య పెంచనున్నారు.ఇందుకు సంబంధించి ఏర్పాట్లను చేస్తున్నట్లు సౌదీలోని రైల్వే అధికారులు తెలిపారు.హరమైన్ ట్రైన్ జెడ్డాలోని సులేమానియా స్టేషన్ నుంచి మక్కా స్టేషన్ రోజు తిరుగుతుంటుంది. ఐతే ఈ రైలు ట్రిప్పుల సంఖ్య ను 32 కు పెంచాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. మక్కా వెళ్లే యాత్రికులకు ఈ రైలు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. సులేమానియా స్టేషన్ నుంచి మక్కా వెళ్లేందుకు కనీస ధర 32 రియాలు గా నిర్ణయించారు. ఈ రైలు ట్రిప్పుల సంఖ్య పెంచాలని మక్కా కు వచ్చే యాత్రికులు కూడా కోరుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







