జెడ్డా, మక్కా మధ్య హరమైన్ రైలు ట్రిప్పు సంఖ్య పెంచే అవకాశం!
- September 11, 2022
జెడ్డా, మక్కా మధ్య హరమైన్ రైలు ట్రిప్పు సంఖ్య పెంచే అవకాశం!
సౌదీ: మక్కాకు వచ్చే యాత్రికులకు రవాణా సౌకర్యం మెరుగ్గ ఉండాలన్న ఉద్దేశంతో హరమైన్ ట్రైన్ ట్రిప్పుల సంఖ్య పెంచనున్నారు.ఇందుకు సంబంధించి ఏర్పాట్లను చేస్తున్నట్లు సౌదీలోని రైల్వే అధికారులు తెలిపారు.హరమైన్ ట్రైన్ జెడ్డాలోని సులేమానియా స్టేషన్ నుంచి మక్కా స్టేషన్ రోజు తిరుగుతుంటుంది. ఐతే ఈ రైలు ట్రిప్పుల సంఖ్య ను 32 కు పెంచాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. మక్కా వెళ్లే యాత్రికులకు ఈ రైలు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. సులేమానియా స్టేషన్ నుంచి మక్కా వెళ్లేందుకు కనీస ధర 32 రియాలు గా నిర్ణయించారు. ఈ రైలు ట్రిప్పుల సంఖ్య పెంచాలని మక్కా కు వచ్చే యాత్రికులు కూడా కోరుతున్నారు.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!