వాహనాల ధ్వంసం, దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్
- September 11, 2022
మస్కట్:వాహనాలు ధ్వంసం చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్ అలి బాతియా గవర్నేట్ పరిధిలో పలు వాహనాల చోరీకి సంబంధించి పోలీసులకు ఫిర్యాదులు అందాయి. చోరీకి పాల్పడే వ్యక్తులు వాహనాలను దొంగలించటం వీలుకాని సందర్భంలో ఆయా వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. ఫిర్యాదు అందుకు రాయల్ ఒమన్ పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై వాహనాల ధ్వంసం, చోరీ కేసులు నమోదు చేశారు. చట్టం ప్రకారం నిందితులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025