ఒమానీ కార్మిక మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ
- September 14, 2022
మస్కట్: ఒమానీ కార్మిక మంత్రి డాక్టర్ మహద్ బిన్ సైద్ బిన్ అలీ బావోయిన్ను మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో బహ్రెయిన్ రాయబారి డాక్టర్ జుమా బిన్ అహ్మద్ అల్ కాబీ కలిశారు. ఈ సందర్భంగా బహ్రెయిన్-ఒమన్ జాయింట్ కమిటీ సిఫార్సుల అమలు, ఒమన్ సుల్తానేట్లో పనిచేస్తున్న బహ్రెయిన్ చిన్న, మధ్యతరహా సంస్థల కార్యకలాపాలకు సంబంధించిన అనేక సమస్యలపై చర్చించారు. బహ్రెయిన్-ఒమన్ జాయింట్ కమిటీ సిఫార్సుల అములపై తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు నేతలు దృష్టి సారించారు. వివిధ రంగాలలో రెండు దేశాల మధ్య దృఢమైన సోదర సంబంధాలను ఈ సందర్భంగా ఒమనీ మంత్రి ప్రశంసించారు.
తాజా వార్తలు
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!
- బహ్రెయిన్ లో భద్రతా తనిఖీల వీడియో చిత్రీకరణ..వ్యక్తి అరెస్ట్..!!
- పవిత్ర కాబాలో వార్షిక వేడుక..ఊద్ నూనె, జమ్జమ్, గులాబీ నీటితో క్లీనింగ్..!!
- 46 ఇంజనీరింగ్ వృత్తులలో 30% సౌదీకరణ..!!
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం







