ఒమానీ కార్మిక మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ
- September 14, 2022
మస్కట్: ఒమానీ కార్మిక మంత్రి డాక్టర్ మహద్ బిన్ సైద్ బిన్ అలీ బావోయిన్ను మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో బహ్రెయిన్ రాయబారి డాక్టర్ జుమా బిన్ అహ్మద్ అల్ కాబీ కలిశారు. ఈ సందర్భంగా బహ్రెయిన్-ఒమన్ జాయింట్ కమిటీ సిఫార్సుల అమలు, ఒమన్ సుల్తానేట్లో పనిచేస్తున్న బహ్రెయిన్ చిన్న, మధ్యతరహా సంస్థల కార్యకలాపాలకు సంబంధించిన అనేక సమస్యలపై చర్చించారు. బహ్రెయిన్-ఒమన్ జాయింట్ కమిటీ సిఫార్సుల అములపై తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు నేతలు దృష్టి సారించారు. వివిధ రంగాలలో రెండు దేశాల మధ్య దృఢమైన సోదర సంబంధాలను ఈ సందర్భంగా ఒమనీ మంత్రి ప్రశంసించారు.
తాజా వార్తలు
- రుణ మాఫీ మోసాల పై RBI కీలక హెచ్చరిక!
- తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాల కోసం E2E కార్యక్రమం ప్రారంభం
- విజయ్ కీలక నిర్ణయం..
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్ పై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్
- మక్కాలో మహిళను వేధించిన ప్రవాసి అరెస్టు..!!
- అబుదాబిలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం..అంబులెన్స్లకు గ్రీన్ లైట్లు, ప్రమాదాల అంచనాకు ఏఐ..!!
- మార్చిలో SR150 బిలియన్లు ఖర్చు చేసిన కన్జుమర్లు..!!
- ఒమన్ లో నేటి నుంచి కొత్త ఇంధన కేంద్రాల నియంత్రణ చట్టం..!!
- కువైట్ విమానాశ్రయం పూర్తిస్థాయిలో సిద్ధం..భద్రతకు ప్రాధాన్యత..!!
- ఆస్తమా పై అవగాహనకు ఖతార్ హెల్త్ మినిస్ట్రీ కార్యాచరణ..!!









