ఒమానీ కార్మిక మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ
- September 14, 2022
మస్కట్: ఒమానీ కార్మిక మంత్రి డాక్టర్ మహద్ బిన్ సైద్ బిన్ అలీ బావోయిన్ను మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో బహ్రెయిన్ రాయబారి డాక్టర్ జుమా బిన్ అహ్మద్ అల్ కాబీ కలిశారు. ఈ సందర్భంగా బహ్రెయిన్-ఒమన్ జాయింట్ కమిటీ సిఫార్సుల అమలు, ఒమన్ సుల్తానేట్లో పనిచేస్తున్న బహ్రెయిన్ చిన్న, మధ్యతరహా సంస్థల కార్యకలాపాలకు సంబంధించిన అనేక సమస్యలపై చర్చించారు. బహ్రెయిన్-ఒమన్ జాయింట్ కమిటీ సిఫార్సుల అములపై తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు నేతలు దృష్టి సారించారు. వివిధ రంగాలలో రెండు దేశాల మధ్య దృఢమైన సోదర సంబంధాలను ఈ సందర్భంగా ఒమనీ మంత్రి ప్రశంసించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







