విమానంలో మంటలు...క్షణాల్లో స్పందించిన ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది
- September 17, 2022
మస్కట్: మస్కట్ ఎయిర్ పోర్ట్ లో ఫైర్ అండ్ రెస్క్యూ టీమ్ అలర్ట్ గా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. కేవలం 90 సెకన్లలో స్పందించిన ఫైర్ సిబ్బంది క్షణాల్లో మంటలను ఆర్పేశారు. వారం క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మస్కట్ ఎయిర్ పోర్ట్ అధికారులు ఈ సంఘటన గురించి మీడియాకు తెలిపారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ లో మంటలు చేలరేగాయి. వెంటనే స్పందించిన రెస్క్యూ టీమ్ ఎక్స్ టింగ్విష్ లతో మంటలను అదుపులోకి తెచ్చాయని తెలిపారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పందన్నారు. సకాలంలో స్పందించిన ఫైర్ అండ్ రెస్క్యూ టీమ్ కు మస్కట్ ఎయిర్ పోర్ట్ అధికారులు అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







