విమానంలో మంటలు...క్షణాల్లో స్పందించిన ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది
- September 17, 2022
మస్కట్: మస్కట్ ఎయిర్ పోర్ట్ లో ఫైర్ అండ్ రెస్క్యూ టీమ్ అలర్ట్ గా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. కేవలం 90 సెకన్లలో స్పందించిన ఫైర్ సిబ్బంది క్షణాల్లో మంటలను ఆర్పేశారు. వారం క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మస్కట్ ఎయిర్ పోర్ట్ అధికారులు ఈ సంఘటన గురించి మీడియాకు తెలిపారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ లో మంటలు చేలరేగాయి. వెంటనే స్పందించిన రెస్క్యూ టీమ్ ఎక్స్ టింగ్విష్ లతో మంటలను అదుపులోకి తెచ్చాయని తెలిపారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పందన్నారు. సకాలంలో స్పందించిన ఫైర్ అండ్ రెస్క్యూ టీమ్ కు మస్కట్ ఎయిర్ పోర్ట్ అధికారులు అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









