విమానంలో మంటలు...క్షణాల్లో స్పందించిన ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది
- September 17, 2022
మస్కట్: మస్కట్ ఎయిర్ పోర్ట్ లో ఫైర్ అండ్ రెస్క్యూ టీమ్ అలర్ట్ గా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. కేవలం 90 సెకన్లలో స్పందించిన ఫైర్ సిబ్బంది క్షణాల్లో మంటలను ఆర్పేశారు. వారం క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మస్కట్ ఎయిర్ పోర్ట్ అధికారులు ఈ సంఘటన గురించి మీడియాకు తెలిపారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ లో మంటలు చేలరేగాయి. వెంటనే స్పందించిన రెస్క్యూ టీమ్ ఎక్స్ టింగ్విష్ లతో మంటలను అదుపులోకి తెచ్చాయని తెలిపారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పందన్నారు. సకాలంలో స్పందించిన ఫైర్ అండ్ రెస్క్యూ టీమ్ కు మస్కట్ ఎయిర్ పోర్ట్ అధికారులు అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







