నేషనల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 27, 28 న స్కూల్స్ కు సెలవులు
- September 18, 2022
కువైట్: ఈ నెల 29 న నేషనల్ అసెంబ్లీకి కువైట్ ఎలక్షన్స్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల కోసం ప్రభుత్వం స్కూల్స్ ను ఉపయోగించుకుంటుంది. ఐతే ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పనులు నిర్వహించేందుకు ఈ నెల 27, 28 న స్కూల్స్ కు సెలవు ప్రకటిస్తున్నట్లు కువైట్ విద్యాశాఖ తెలిపింది. ఎన్నికల కారణంగా రెండు రోజుల పాటు బడులు బంద్ ఉంటాయన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులకు తల్లితండ్రులు గమనించాలని కోరారు. అటు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







