నేషనల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 27, 28 న స్కూల్స్ కు సెలవులు
- September 18, 2022
కువైట్: ఈ నెల 29 న నేషనల్ అసెంబ్లీకి కువైట్ ఎలక్షన్స్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల కోసం ప్రభుత్వం స్కూల్స్ ను ఉపయోగించుకుంటుంది. ఐతే ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పనులు నిర్వహించేందుకు ఈ నెల 27, 28 న స్కూల్స్ కు సెలవు ప్రకటిస్తున్నట్లు కువైట్ విద్యాశాఖ తెలిపింది. ఎన్నికల కారణంగా రెండు రోజుల పాటు బడులు బంద్ ఉంటాయన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులకు తల్లితండ్రులు గమనించాలని కోరారు. అటు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రతాప్ హాస్పిటల్లో గ్రహణమొర్రికి ఉచితంగా శస్త్రచికిత్సలు: డాక్టర్ ప్రతాప్ దుగ్గ�
- విద్యార్థులకు పౌష్టికాహారం: మంత్రి లోకేష్
- హర్మూజ్ జలసంధి పై పెరిగిన ఉత్కంఠ: అమెరికాకు ఇరాన్ వార్నింగ్!
- టీవీకే ఆధిక్యం..విజయ్ ఇంట్లో మిన్నంటిన సంబరాలు!
- ఐపీఎల్ 2026..టాప్ 4 జట్లకు గట్టి పోటీ!
- టీవీకే ఆధిక్యం.. విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత
- తమిళనాడు, బెంగాల్సహా ఐదు రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలు ఇలా..
- ఏపీలో ‘క్యారియర్’.. రూ.1,000 కోట్ల పెట్టుబడి
- ఐదు రాష్ట్రాల గెలుపు మ్యాజిక్ ఫిగర్ ఎంత..?
- SR 1.86 ట్రిలియన్కు SAMA రిజర్వ్ అసెట్స్..గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం..!!









