ఒమన్లో వాణిజ్య సముదాయాలపై సీపీఏ రైడ్స్
- September 19, 2022
మస్కట్: ధోఫర్ గవర్నరేట్లోని అల్ మజ్యోనాలోని విలాయత్లోని అనేక వాణిజ్య సముదాయాలపై దాడులు చేసినట్లు వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA) తెలిపింది. ఈ సందర్భంగా వినియోగదారుల రక్షణ చట్టం, నిబంధనలను పాటించని పలు దుకాణాలకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. అల్ మజియోనాలోని వినియోగదారుల రక్షణ విభాగం, అల్ మజియోనా మునిసిపాలిటీ సహకారంతో ఈ దాడులు జరిగినట్లు సీపీఏ తెలిపింది. తనిఖీల సందర్భంగా గడువు ముగిసిన వస్తువులు, ప్రజా నైతికతకు విరుద్ధంగా ఉన్న అనేక వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు రక్షణ అథారిటీ అధికారులు తెలిపారు. అదే సమయంలో వినియోగదారుల రక్షణ చట్టాలు, నిబంధనలపై దుకాణదారులకు అవగాహన కల్పించినట్లు సీపీఏ పేర్కొంది.
తాజా వార్తలు
- విజయ్ పార్టీ (టీవీకే) TVK గెలుపు వెనుక కపిల్ సాహూ
- రుణ మాఫీ మోసాల పై RBI కీలక హెచ్చరిక!
- తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాల కోసం E2E కార్యక్రమం ప్రారంభం
- విజయ్ కీలక నిర్ణయం..
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్ పై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్
- మక్కాలో మహిళను వేధించిన ప్రవాసి అరెస్టు..!!
- అబుదాబిలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం..అంబులెన్స్లకు గ్రీన్ లైట్లు, ప్రమాదాల అంచనాకు ఏఐ..!!
- మార్చిలో SR150 బిలియన్లు ఖర్చు చేసిన కన్జుమర్లు..!!
- ఒమన్ లో నేటి నుంచి కొత్త ఇంధన కేంద్రాల నియంత్రణ చట్టం..!!
- కువైట్ విమానాశ్రయం పూర్తిస్థాయిలో సిద్ధం..భద్రతకు ప్రాధాన్యత..!!









