ఒమన్లో వాణిజ్య సముదాయాలపై సీపీఏ రైడ్స్
- September 19, 2022
మస్కట్: ధోఫర్ గవర్నరేట్లోని అల్ మజ్యోనాలోని విలాయత్లోని అనేక వాణిజ్య సముదాయాలపై దాడులు చేసినట్లు వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA) తెలిపింది. ఈ సందర్భంగా వినియోగదారుల రక్షణ చట్టం, నిబంధనలను పాటించని పలు దుకాణాలకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. అల్ మజియోనాలోని వినియోగదారుల రక్షణ విభాగం, అల్ మజియోనా మునిసిపాలిటీ సహకారంతో ఈ దాడులు జరిగినట్లు సీపీఏ తెలిపింది. తనిఖీల సందర్భంగా గడువు ముగిసిన వస్తువులు, ప్రజా నైతికతకు విరుద్ధంగా ఉన్న అనేక వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు రక్షణ అథారిటీ అధికారులు తెలిపారు. అదే సమయంలో వినియోగదారుల రక్షణ చట్టాలు, నిబంధనలపై దుకాణదారులకు అవగాహన కల్పించినట్లు సీపీఏ పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!







