ఒమన్లో వాణిజ్య సముదాయాలపై సీపీఏ రైడ్స్
- September 19, 2022
మస్కట్: ధోఫర్ గవర్నరేట్లోని అల్ మజ్యోనాలోని విలాయత్లోని అనేక వాణిజ్య సముదాయాలపై దాడులు చేసినట్లు వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA) తెలిపింది. ఈ సందర్భంగా వినియోగదారుల రక్షణ చట్టం, నిబంధనలను పాటించని పలు దుకాణాలకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. అల్ మజియోనాలోని వినియోగదారుల రక్షణ విభాగం, అల్ మజియోనా మునిసిపాలిటీ సహకారంతో ఈ దాడులు జరిగినట్లు సీపీఏ తెలిపింది. తనిఖీల సందర్భంగా గడువు ముగిసిన వస్తువులు, ప్రజా నైతికతకు విరుద్ధంగా ఉన్న అనేక వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు రక్షణ అథారిటీ అధికారులు తెలిపారు. అదే సమయంలో వినియోగదారుల రక్షణ చట్టాలు, నిబంధనలపై దుకాణదారులకు అవగాహన కల్పించినట్లు సీపీఏ పేర్కొంది.
తాజా వార్తలు
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..