దుకాణం వెలుపల గిడ్డంగిలో అగ్ని ప్రమాదం అదుపు చేసిన దుబాయ్ పౌర రక్షణ విభాగం
- April 17, 2016
దుబాయ్ లో ఒక దుకాణం వెలుపల గిడ్డంగిలో అగ్ని ప్రమాదం జరగ్గా దుబాయ్ పౌర రక్షణ విభాగం వెంటనే స్పందించి మంటలను అదుపు చేసింది. ఆదివారం ఉదయం 3:00 ప్రాంతంలో దుబాయ్ పౌర రక్షణ ఆపరేషన్స్ గది వద్ద అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న పౌర రక్షణ స్టేషన్లు నుండి మూడు ఫైర్ బ్రిగేడ్లు ప్రమాద స్థలానికి తరలించారు.వారు అగ్నికీలలను చల్లార్చే కార్యకలాపాలు ప్రారంభించి 5:00 గంటల కల్లా నియంత్రణలోనికి తెచ్చారు.గిడ్డంగి మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడినవారి సంఖ్య నమోదు కాలేదు. మరియు అగ్ని ఫోరెన్సిక్స్ నిపుణులు అగ్ని ప్రమాదానికి కారణం గూర్చి పరిశోధిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









