క్రౌన్ ప్రిన్స్ షేక్ సల్మాన్తో భారత రాయబారి శ్రీవాస్తవ భేటీ
- September 22, 2022మనామా: క్రౌన్ ప్రిన్స్ కోర్ట్ ప్రెసిడెంట్, షేక్ సల్మాన్ బిన్ అహ్మద్ బిన్ సల్మాన్ అల్ ఖలీఫాతో బహ్రెయిన్ లోని రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రాయబారి పీయూష్ శ్రీవాస్తవ మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భారత రాయబారి శ్రీవాస్తవకు క్రౌన్ ప్రిన్స్ కోర్ట్ షేక్ సల్మాన్ స్వయంగా స్వాగతం పలికారు. బహ్రెయిన్-భారత్ మధ్య ఉన్న చారిత్రక బంధంపై ఇరువురు చర్చించారు. బహ్రెయిన్ మరింత పురోగతి, అభివృద్ధిని కాంక్షిస్తూ క్రౌన్ ప్రిన్స్ కోర్ట్ ప్రెసిడెంట్కి భారత రాయబారి తన అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు