జర్మనీ ఛాన్సలర్తో భేటీ కానున్న అమీర్
- September 25, 2022
దోహా: ఖతార్కు అధికారిక పర్యటన నిమిత్తం వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్తో అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. అలాగే అత్యంత ప్రముఖమైన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. వీటితోపాటు వివిధ రంగాలలో మద్దతు, బలోపేతం చేసే మార్గాల గురించి HH అమీర్, జర్మన్ ఛాన్సలర్ చర్చిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









