జర్మనీ ఛాన్సలర్తో భేటీ కానున్న అమీర్
- September 25, 2022
దోహా: ఖతార్కు అధికారిక పర్యటన నిమిత్తం వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్తో అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. అలాగే అత్యంత ప్రముఖమైన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. వీటితోపాటు వివిధ రంగాలలో మద్దతు, బలోపేతం చేసే మార్గాల గురించి HH అమీర్, జర్మన్ ఛాన్సలర్ చర్చిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







