ఈ నెల 28 న నేషనల్ మ్యూజియం తెరవమని తెలిపిన అధికారులు
- September 25, 2022
మస్కట్: మస్కట్ లోని నేషనల్ మ్యూజియంను ఈ నెల 28 న తెరవమని అధికారులు తెలిపారు. ఆ రోజు సందర్శకులకు అనుమతి లేదని ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మ్యూజియం డోర్లను తీయమన్నారు. సందర్శకులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఐతే ఆ రోజు ఎందుకు మ్యూజియం బంద్ చేస్తున్నారో తెలుపలేదు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







