మత్తు పదార్థాల విక్రయం.. బహ్రెయిన్లో ముగ్గురు ఆసియన్లు అరెస్ట్
- September 29, 2022
బహ్రెయిన్: వెస్ట్ ఎకార్లోని ఓ ఫ్లాట్లో మత్తు పదార్థాలను నిల్వ చేసి విక్రయిస్తున్న 30 నుంచి 47 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు ఆసియన్లను భద్రతాధికారులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ జనరల్ మోరల్స్ ప్రొటెక్షన్ డైరెక్టరేట్ ప్రకటించింది. తమకు అందిన సమాచారంపై విచారణ జరిపి నిందితులను అరెస్టు చేసి, మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ తెలిపింది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!