వాటర్ ప్లాంట్ లో అవకతవకలు...తనిఖీలు నిర్వహించిన వాణిజ్య శాఖ
- September 29, 2022
మస్కట్: మస్కట్ లోని ఓ వాటర్ ఫ్లాంట్ లో అవకతవకలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందటంతో వాణిజ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అల్ దఖలియా గవర్నరేట్ లోని వాటర్ ఫ్లాంట్ లో తప్పుడు సమాచారాన్ని డిస్ ప్లే చేస్తున్నారు. నీళ్లన్నీ కలుషితంగా ఉంటున్నాయని చాలా మంది పౌరులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో కన్జుమర్ ప్రొటెక్షన్ అథారిటీ అధికారులతో కలిసి వాణిజ్య శాఖ అధికారులు తనిఖీలు చేశారు. శాంపిల్స్ ను సేకరించారు. నీళ్లు కల్తీ చేసినట్లు తేలితే వాటర్ ప్లాంట్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- మస్కట్లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







