వాటర్ ప్లాంట్ లో అవకతవకలు...తనిఖీలు నిర్వహించిన వాణిజ్య శాఖ
- September 29, 2022
మస్కట్: మస్కట్ లోని ఓ వాటర్ ఫ్లాంట్ లో అవకతవకలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందటంతో వాణిజ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అల్ దఖలియా గవర్నరేట్ లోని వాటర్ ఫ్లాంట్ లో తప్పుడు సమాచారాన్ని డిస్ ప్లే చేస్తున్నారు. నీళ్లన్నీ కలుషితంగా ఉంటున్నాయని చాలా మంది పౌరులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో కన్జుమర్ ప్రొటెక్షన్ అథారిటీ అధికారులతో కలిసి వాణిజ్య శాఖ అధికారులు తనిఖీలు చేశారు. శాంపిల్స్ ను సేకరించారు. నీళ్లు కల్తీ చేసినట్లు తేలితే వాటర్ ప్లాంట్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







