వాటర్ ప్లాంట్ లో అవకతవకలు...తనిఖీలు నిర్వహించిన వాణిజ్య శాఖ
- September 29, 2022
మస్కట్: మస్కట్ లోని ఓ వాటర్ ఫ్లాంట్ లో అవకతవకలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందటంతో వాణిజ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అల్ దఖలియా గవర్నరేట్ లోని వాటర్ ఫ్లాంట్ లో తప్పుడు సమాచారాన్ని డిస్ ప్లే చేస్తున్నారు. నీళ్లన్నీ కలుషితంగా ఉంటున్నాయని చాలా మంది పౌరులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో కన్జుమర్ ప్రొటెక్షన్ అథారిటీ అధికారులతో కలిసి వాణిజ్య శాఖ అధికారులు తనిఖీలు చేశారు. శాంపిల్స్ ను సేకరించారు. నీళ్లు కల్తీ చేసినట్లు తేలితే వాటర్ ప్లాంట్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- యూరప్కు అక్రమంగా తరలిస్తున్న 7 కోట్ల సిగరెట్లను అడ్డుకున్న దుబాయ్ కస్టమ్స్
- ADNOC నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!







