అంతర్గత వ్యవహారాల శాఖ పనితీరును ప్రశంసించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్
- September 30, 2022
మనమా: అంతర్గత వ్యవహారాల శాఖ పనితీరును బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్. అలీ బిన్ ఫద్లు ప్రశంసించారు. స్థానికంగా జరిగిన ఒక సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అంతర్గత వ్యవహారాల శాఖ గత నాలుగేళ్లుగా మంచి పనితీరు కనబరుస్తుందన్నారు. గత నాలుగేళ్లలో నేరాల రేటు 30% తగ్గించారని గుర్తు చేశారు. క్రైమ్ ను తగ్గించేందుకు మంత్రిత్వ శాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలను మెచ్చుకున్నారు. అదే విధంగా నేరాలను తగ్గించేందుకు స్థానిక కమ్యూనిటీల సహకారం అవసరమని చెప్పారు. కమ్యూనిటీలతో కలిసి పనిచేసే విషయం దృష్టి పెట్టాలని అంతర్గత వ్యవహారాల సిబ్బందికి సూచించారు.
తాజా వార్తలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!
- ఖతార్ లో గ్లోబర్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ కు సవరణలు..!!
- ఐరన్మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్.. పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
- ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్ రహ్మాన్ ప్రకటన
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- సిత్రాలోని ఐన్ అల్ రహా సిఫార్సుకు కౌన్సిల్ ఆమోదం..!!









