అంతర్గత వ్యవహారాల శాఖ పనితీరును ప్రశంసించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్
- September 30, 2022
మనమా: అంతర్గత వ్యవహారాల శాఖ పనితీరును బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్. అలీ బిన్ ఫద్లు ప్రశంసించారు. స్థానికంగా జరిగిన ఒక సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అంతర్గత వ్యవహారాల శాఖ గత నాలుగేళ్లుగా మంచి పనితీరు కనబరుస్తుందన్నారు. గత నాలుగేళ్లలో నేరాల రేటు 30% తగ్గించారని గుర్తు చేశారు. క్రైమ్ ను తగ్గించేందుకు మంత్రిత్వ శాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలను మెచ్చుకున్నారు. అదే విధంగా నేరాలను తగ్గించేందుకు స్థానిక కమ్యూనిటీల సహకారం అవసరమని చెప్పారు. కమ్యూనిటీలతో కలిసి పనిచేసే విషయం దృష్టి పెట్టాలని అంతర్గత వ్యవహారాల సిబ్బందికి సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!
- కొత్త ప్రైవేట్ పాఠశాలలపై షురా కౌన్సిల్ ఓటింగ్..!!
- సౌదీ అరేబియాలో షార్క్ కేజ్ డైవింగ్..లైసెన్స్ జారీ..!!
- కువైట్లో 'హిమ్యాన్' కార్డుకు అనుమతి..!!







