అంతర్గత వ్యవహారాల శాఖ పనితీరును ప్రశంసించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్
- September 30, 2022
మనమా: అంతర్గత వ్యవహారాల శాఖ పనితీరును బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్. అలీ బిన్ ఫద్లు ప్రశంసించారు. స్థానికంగా జరిగిన ఒక సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అంతర్గత వ్యవహారాల శాఖ గత నాలుగేళ్లుగా మంచి పనితీరు కనబరుస్తుందన్నారు. గత నాలుగేళ్లలో నేరాల రేటు 30% తగ్గించారని గుర్తు చేశారు. క్రైమ్ ను తగ్గించేందుకు మంత్రిత్వ శాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలను మెచ్చుకున్నారు. అదే విధంగా నేరాలను తగ్గించేందుకు స్థానిక కమ్యూనిటీల సహకారం అవసరమని చెప్పారు. కమ్యూనిటీలతో కలిసి పనిచేసే విషయం దృష్టి పెట్టాలని అంతర్గత వ్యవహారాల సిబ్బందికి సూచించారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









