అంతర్గత వ్యవహారాల శాఖ పనితీరును ప్రశంసించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్
- September 30, 2022మనమా: అంతర్గత వ్యవహారాల శాఖ పనితీరును బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్. అలీ బిన్ ఫద్లు ప్రశంసించారు. స్థానికంగా జరిగిన ఒక సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అంతర్గత వ్యవహారాల శాఖ గత నాలుగేళ్లుగా మంచి పనితీరు కనబరుస్తుందన్నారు. గత నాలుగేళ్లలో నేరాల రేటు 30% తగ్గించారని గుర్తు చేశారు. క్రైమ్ ను తగ్గించేందుకు మంత్రిత్వ శాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలను మెచ్చుకున్నారు. అదే విధంగా నేరాలను తగ్గించేందుకు స్థానిక కమ్యూనిటీల సహకారం అవసరమని చెప్పారు. కమ్యూనిటీలతో కలిసి పనిచేసే విషయం దృష్టి పెట్టాలని అంతర్గత వ్యవహారాల సిబ్బందికి సూచించారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..